News
class="fill text-wrapper" style="white-space:pre-line;overflow-wrap:break-word;word-break:break-word;margin:2.207369323050557 ...
ఉత్తరప్రదేశ్లోని లక్నో నగరంలో ప్రసిద్ధ బారా ఇమాంబారాలోని ఆసిఫీ మసీదులో నుండి మొహరంమ్ సందర్భంగా మొదటి ఊరేగింపు ప్రారంభమైంది. ఈ శోక ఆచారాలు షియా ముస్లింలచే భక్తిశ్రద్ధలతో నిర్వహించబడ్డాయి.
ఉక్రెయిన్ రాష్ట్ర అత్యవసర సేవల ప్రకారం, ఒడెస్సాలో జరిగిన రష్యా దాడిలో ఇద్దరు మృతి చెందగా నలుగురు గాయపడ్డారు. ఈ దాడి యుద్ధం ...
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ యాచకులు లేని వీధి కార్యక్రమంతో నగరంలోని నిరాశ్రయులకు కొత్త ఆశను ఆవిష్కరించింది.
హనీమూన్లోనే భర్తను చంపిన భార్య! మేఘాలయ నుండి కర్నూలు వరకు, వివాహేతర సంబంధాల కారణంగా భర్తలను కడతేరుస్తున్న కేసుల వెనుక అసలు ...
కాకినాడకు చెందిన 11 ఏళ్ల లక్ష్మి సహస్ర ఆధ్యాత్మిక పాటలు పాడుతూ అందరి మన్ననలు పొందుతోంది. ఆమె గాత్రం భక్తులను ఆధ్యాత్మిక ...
టీమిండియా టెయిలెండర్లు గత కొంత కాలంగా బ్యాట్ తో రాణించడం లేదు. ఇంగ్లండ్తో జరిగిన తొలి టెస్టులో కూడా దారుణంగా విఫలం అయ్యారు.
తిరుమలలో జూలై నెలలో పలు విశిష్టమైన ఉత్సవాలు జరగనున్నాయి. ఆలయ సంప్రదాయాలను ప్రతిబింబించే ఈ ఉత్సవాలు భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తాయి.
రైతులకు, ప్రజలకు చాల కీలకమైన అలర్ట్. ఏంటని అనుకుంటున్నారా. వచ్చే నెలలో వర్షాలు కుమ్మేయనున్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
ప్రతి ఒక్కరికీ రూ.15 వేలు.. నారా లోకేశ్ అదిరే గుడ్ న్యూస్..
జాబ్ కోసం చూస్తున్నారా.. అయితే మీకు గుడ్ న్యూస్. ఏంటని అనుకుంటున్నారా.. మీకోసం క్యాంపస్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. పూర్తి ...
ఆషాఢ మాసం ప్రారంభంలో జరిగే వారాహి నవరాత్రులు భక్తులకు ప్రత్యేక పుణ్యకాలంగా గుర్తింపు పొందుతున్నాయి. శ్రీ వారాహి దేవిని తొమ్మిది రోజుల పాటు పూజించే ఈ నవరాత్రులు, శరన్నవరాత్రుల తరహాలోనే భక్తులకు శక్తి, ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results